పన్నులు చెల్లించకపోతే చర్యలు...
పంచాయతీల్లో ఇంటి యజమానులు పన్ను చెల్లించకుంటే కొంత వెసులుబాటు కల్పించనున్నా ట్రేడ్‌ లైసెన్స్‌దారులు, నాన్‌టాక్స్‌ పరిధిలోకి వచ్చే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నాంపల్లిలో ఓ రైస్‌ మిల్లు యజమాని పన్ను చెల్లించకపోతే ఆ రైస్‌ మిల్లును పంచాయతీ శాఖ యంత్రాంగం సీజ్‌ చేసింది. ఇక ట్రేడ్‌ లైసెన్స్‌ కి…
అభివృద్ధి అద్భుతం
హైదరాబాద్‌ అభివృద్ధి మహాద్భుతమని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌ప్రకాశ్‌ సాహ్నీ అన్నారు. ఇక్కడ ట్రిపుల్‌ ఐటీ, టీహబ్‌ వంటి సంస్థలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు నెలకొనడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఒకప్పుడు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సైబ…
దిశ: వెంకటేశ్వర్లు, అరవింద్‌ను ప్రశ్నించిన ఎన్‌హెచ్‌ఆర్సీ
సాక్షి, హైదరాబాద్‌:  దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసింది. నగరంలోని కేర్‌ ఆస్పత్రిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌లను కలిసి …
ఆ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌లు ఇక పనిచేయవు!
న్యూఢిల్లీ:  దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ…
అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం!
లాతెహర్‌ (జార్ఖండ్‌):   అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిప్పులు చెరిగారు.  అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన నిందించారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక తీ…
మందిర నిర్మాణానికి షియా బోర్డు భారీ విరాళం
లక్నో:  అయోధ్య వివాదం ముగిసి పోయిన నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి తామూ చేయూతనిస్తామని ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ముందుకొచ్చింది. మందిర నిర్మాణం కొరకు రూ.51000 విర…